మూడో టెస్టులో గెలుపుపై భారత్‌ గురి | Kohli century leaves England facing big task to win third Test | Sakshi
Sakshi News home page

మూడో టెస్టులో గెలుపుపై భారత్‌ గురి

Aug 21 2018 8:20 AM | Updated on Mar 22 2024 11:07 AM

అదే జోరు... అదే ఆధిపత్యం... మూడో టెస్టు మూడో రోజు కూడా భారత్‌ ప్రత్యర్థిని ఒక ఆటాడుకుంది. కోహ్లి చక్కటి సెంచరీకి తోడు పుజారా సహనం, చివర్లో పాండ్యా దూకుడు కలగలిపి టీమిండియా సోమవారం ఆటను శాసించింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement