రైతుల పొట్ట కొట్టొదని కోర్టు మొట్టిచెంపలు వేసింది | KCR Says Rythu Bandhu Checks Cheques To Be Distributed From 5th October | Sakshi
Sakshi News home page

Oct 4 2018 8:25 PM | Updated on Mar 20 2024 3:43 PM

రాష్ట్రంలోని రైతులందరికి శుక్రవారం నుంచే రైతు బంధు చెక్కులను అందిస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన నల్గొండ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. చెక్కుల పంపిణీ నిలిపి వేయడానికి కాంగ్రెస్‌ కుట్రలు పన్నిందని ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement