ప్రత్యర్థుల వ్యూహం ప్రకారం టీఆర్‌ఎస్‌ అడుగులు

ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర సమితి... పెండింగ్‌లో ఉన్న 14 స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తోంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో ఏర్పడే మహా కూటమిపై స్పష్టత వచ్చాకే ఈ జాబితాను వెల్లడించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్‌ ఇంకా అభ్యర్థులను ప్రకటించని స్థానాల్లో 3 ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాలున్నాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top