చంద్రబాబు అడుగుపెడితే ఊరుకోం: కేసీఆర్‌ | KCR Address Public Meeting In Khammam | Sakshi
Sakshi News home page

Nov 19 2018 5:31 PM | Updated on Mar 22 2024 10:55 AM

ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపధర్మ సీఎం కేసీఆర్‌.. ఏపీ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఖమ్మం​ జిల్లాకు తలమానికంగా మారిన సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు.. వాటిని వెనక్కి తీసుకున్న తరువాతనే ఈ గడ్డపై అడుగుపెట్టాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే ఇక్కడికి రావాలని, లేకపోతే ఊరుకోమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. యాభైఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు ఖమ్మంలో పోడు భూములు తప్ప రైతులకు ఏమీ మిగిల్చలేక పోయారని మండిపడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement