నాలుగేళ్లలో బాబు రాష్ట్రానికి చేసింది శూన్యం | Kanna Lakshmi Narayana Fires on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Jul 9 2018 7:29 PM | Updated on Mar 21 2024 7:46 PM

 చంద్రబాబు నాలుగేళ్లలో జగన్‌ మోహన్‌ రెడ్డిని, పవన్‌ కల్యాణ్‌ని తిట్టుకుంటూ బతకడం తప్ప రాష్ట్రానికి చేసింది శూన్యమని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు. ఒంగోలు బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement