విభజన సమయంలో బాబు డబుల్‌ గేమ్‌ ఆడాడు | Kanna Calls TDPs Mahanadu As Mayanadu | Sakshi
Sakshi News home page

May 28 2018 4:48 PM | Updated on Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని వాడుకుని రెండుసార్లు అధికారంలోకి వచ్చారని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరం తీరాక టీడీపీ, బీజేపీని దోషిగా నిలబెడుతోందంటూ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement