వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై జేసీ వర్గీయుల దాడి | JC Diwakar Reddy Followers Attack On YSRCP Leader House | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై జేసీ వర్గీయుల దాడి

Jan 25 2019 9:18 PM | Updated on Mar 22 2024 11:23 AM

జిల్లాలోని యాడికి మండలంలోని కోనుప్పలపాడులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెంకట శివారెడ్డి ఇంటిపై, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుంది. జేసీ వర్గీయుల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement