వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై జేసీ వర్గీయుల దాడి
జిల్లాలోని యాడికి మండలంలోని కోనుప్పలపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట శివారెడ్డి ఇంటిపై, టీడీపీ నేత జేసీ దివాకర్రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుంది. జేసీ వర్గీయుల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు