వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై జేసీ వర్గీయుల దాడి | JC Diwakar Reddy Followers Attack On YSRCP Leader House | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై జేసీ వర్గీయుల దాడి

Jan 25 2019 9:18 PM | Updated on Mar 22 2024 11:23 AM

జిల్లాలోని యాడికి మండలంలోని కోనుప్పలపాడులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెంకట శివారెడ్డి ఇంటిపై, టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుంది. జేసీ వర్గీయుల దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement