ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌తో ఆ దేశాల సరసన..

భారత్‌ అమ్ములపొదిలో అణు క్షిపణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ చేరింది. ఈ జలాంతర్గామి విజయవంతంగా తొలి గస్తీని పూర్తిచేసుకుని రావడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సిబ్బందిని అభినందించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top