మేడ్చల్‌లో వృద్ధాశ్రమం పేరుతో చిత్రహింసలు | Illegal Old Age home In Nagaram Physical Torcher | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో వృద్ధాశ్రమం పేరుతో చిత్రహింసలు

Jan 24 2020 1:55 PM | Updated on Mar 22 2024 11:23 AM

జిల్లాలోని నాగారం సమీపంలోని శిల్పనగర్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చంది.  వృద్ధాశ్రమం పేరుతో అక్రమంగా సైకియాట్రిక్ పునరావాస కేంద్రాన్ని నడపుతూ.. వృద్ధులను చిత్రహింసలకు గురి చేస్తున్న వైనం ఆలస్యంగా బయటపడింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సంబంధిత నిర్వాహకులకు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. మల్కాజిగిరి డిసీపీ రక్షిత మూర్తి, ఏసీపీ శివకుమార్ బాధితులను నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement