తెలుగు రాష్ట్రాల్లో పిడుగు పాటుకు 12 మంది మృతి | Heavy Rain in Srikakulam District | Sakshi
Sakshi News home page

May 13 2018 7:51 PM | Updated on Mar 22 2024 11:13 AM

 తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం 12 మంది పిడుగు బారిన పడి మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు పడటంతో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement