వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గత అయిదేళ్లలో ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక బిల్లులు తెచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డిని మించి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. చంద్రబాబు సభలో ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు..
Published Sun, Dec 15 2019 3:55 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement