జిల్లాలోని వక్కరవాగు వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఓ ఆటోలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ధాటికి ఆటో డ్రైవర్తో పాటు మరొకరు సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఇంకొకరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆటోలో పేలిన సిలిండర్లు.. ఇద్దరి మృతి
Apr 20 2019 5:22 PM | Updated on Apr 20 2019 6:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement