మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారతరత్న పురస్కారం వరించింది. ఆయనతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని శుక్రవారం కేంద్రం ప్రకటించింది.
ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం
Jan 25 2019 9:07 PM | Updated on Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement