శ్రీదేవి నివాసానికి పోటెత్తిన అభిమానులు

ప్రముఖ నటి శ్రీదేవి మరణవార్తతో భారతీయ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి నిన్న రాత్రి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందారు. ఆమె మృతిపై రాజకీయ ప్రముఖులు, సినీప్రముఖులు, క్రీడాప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీదేవి భౌతికకాయం ఈ రోజు మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నట్లు సమాచారం. దీంతో అంధేరిలోని శ్రీదేవి నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top