శ్రీదేవి నివాసానికి పోటెత్తిన అభిమానులు
ప్రముఖ నటి శ్రీదేవి మరణవార్తతో భారతీయ చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీదేవి నిన్న రాత్రి దుబాయిలో గుండెపోటుతో మృతిచెందారు. ఆమె మృతిపై రాజకీయ ప్రముఖులు, సినీప్రముఖులు, క్రీడాప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీదేవి భౌతికకాయం ఈ రోజు మధ్యాహ్నం ముంబైకి చేరుకోనున్నట్లు సమాచారం. దీంతో అంధేరిలోని శ్రీదేవి నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు