కిడ్నాప్, సైకో ముఠాల వదంతులు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూమర్లతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ‘సైకోలు వచ్చారు... పిల్లలను ఎత్తుకుపోతున్నారు.. రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దు
May 23 2018 11:04 AM | Updated on Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement