సోషల్‌ మీడియాలో వదంతులు నమ్మకండి.. | Fake News On Children's Thieves Gang | Sakshi
Sakshi News home page

May 21 2018 9:22 PM | Updated on Mar 20 2024 3:51 PM

 కిడ్నాప్‌, సైకో ముఠాల వదంతులు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూమర్లతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ‘సైకోలు వచ్చారు... పిల్లలను ఎత్తుకుపోతున్నారు.. రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ వదంతులని, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement