తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులు | Donald Trump Reaches Agra To Visit Taj Mahal UP CM Welcomes Him | Sakshi
Sakshi News home page

తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రంప్‌ దంపతులు

Feb 24 2020 5:49 PM | Updated on Mar 21 2024 8:24 PM

 రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబ సమేతంగా ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ అగ్రరాజ్య అధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్‌ కుష్నర్‌తో కలిసి ఆగ్రాకు విచ్చేసిన ట్రంప్‌నకు సాంప్రదాయ నృత్యాలతో వెల్‌కం చెప్పారు. అనంతరం భార్య మెలానియాతో కలిసి ట్రంప్‌... ‘ప్రేమచిహ్నం’ తాజ్‌మహల్‌ను సందర్శించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement