నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు | Delhi government says execution will not happen on January 22  | Sakshi
Sakshi News home page

నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు

Jan 15 2020 3:47 PM | Updated on Jan 15 2020 3:54 PM

నిర్భయ హత్యాచార ఘటనలో ఢిల్లీ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్భయ సామూహిక అత్యాచారం హత్య  కేసులో ఒక  దోషి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున జనవరి 22న ఉరిశిక్ష అమలు జరగదని ఢిల్లీ  హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.  జైళ్ల నిబంధనల ప్రకారం ఉరి శిక్ష పడిన కేసులో దోషుల మెర్సీ పిటిషన్‌ కోసం వెయిట్‌ చేయాల్సి అవసరం ఉందని, ఈ  నేపథ్యంలో ఈ శిక్షను అమలు చేయలేమని బుధవారం పేర్కొంది. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement