కేంద్ర కేబినేట్ వినతి మేరకు పోక్సో చట్టం సవరణ ఆర్డినెన్స్పై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకం చేశారు. 12 ఏళ్ల లోపు వయస్సున్న బాలికలపై అత్యాచారాలకు ఒడిగట్టే వారికి మరణశిక్ష విధించేలా అత్యవసరంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఆమోదించారని ఆదివారం రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది.
పోక్సో ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోదముద్ర
Apr 22 2018 12:00 PM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement