282వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 282 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

282వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Oct 9 2018 9:47 AM | Updated on Mar 21 2024 7:54 PM

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగుతోంది. మంగళవారం ఉదయం జననేత 282వ రోజు పాదయాత్రను గుర్ల మండలం గరికవలస నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి గజపతి నగరం నియోజకవర్గంలోని కెంగువ, ముచ్చెర్ల, కొండపేట క్రాస్‌ మీదుగా జిన్నం వరకూ ప్రజాసంకల్ప యాత్ర కొనసాగనుంది.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement