ఏపీకి నష్టం జరిగింది..హోదా ఇవ్వాల్సిందే | The Damage Was Done To The AP Because Of Bifurication Said By CPI National President Suravaram | Sakshi
Sakshi News home page

Jul 24 2018 2:06 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌లో ఆ పార్టీ శ్రేణులను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్‌ చేయించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తప్పుపట్టారు. ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడుతూ..గతంలోనూ ప్రత్యేక హోదాపై నిర్వహించిన బంద్‌లను టీడీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement