ఏపీకి నష్టం జరిగింది..హోదా ఇవ్వాల్సిందే | The Damage Was Done To The AP Because Of Bifurication Said By CPI National President Suravaram | Sakshi
Sakshi News home page

Jul 24 2018 2:06 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌లో ఆ పార్టీ శ్రేణులను టీడీపీ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్ట్‌ చేయించడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి తప్పుపట్టారు. ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడుతూ..గతంలోనూ ప్రత్యేక హోదాపై నిర్వహించిన బంద్‌లను టీడీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement