బీఎస్పీకి బదులు పొరపాటున బీజేపీ ఓటు ఓటేసి.. !

ఉత్తరప్రదేశ్‌ బులంద్‌షహర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. బీఎస్పీకి బదులు పొరపాటున ఈవీఎంలో బీజేపీ గుర్తుకు ఓటు వేయడంతో ఓ దళితుడు తన వేలిని నరికేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు లోక్‌సభ స్థానాలకు  రెండోదఫా పోలింగ్‌ గురువారం జరిగిన సంగతి తెలిసిందే. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top