సీపీఎస్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి భారీ మెజారిటీ! | CPS Predicts Clear Majority For YSRCP In AP | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీకి భారీ మెజారిటీ!

May 19 2019 7:14 PM | Updated on Mar 21 2024 11:09 AM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమని సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌ (సీపీఎస్‌) పోస్ట్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement