‘కరుణానిధికి భారతరత్న ఇవ్వాలి’ | CPI Leader Suravaram Sudhakar Reddy Pays Tribute To Karunanidhi | Sakshi
Sakshi News home page

Aug 13 2018 6:11 PM | Updated on Mar 22 2024 11:30 AM

 డీఎంకే అధినేత దివంగత కరుణానిధికి సీపీఐ ఘన నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ సోమవారం చెన్నైలోని గోపాలపురం నివాసంలో కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement