దారుణం.. కళాశాల ఎదుటే విద్యార్థిని హత్య
చెన్నై కేకేనగర్లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని మీనాక్షి ఇంజినీరింగ్ కళాశాల గేటు ఎదుటే అశ్విని అనే విద్యార్థినిని ఓ దుండగుడు కత్తితో నరికి చంపారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడి... అతడు అక్కడ నుంచి పారిపోతుండగా, స్థానికులు అడ్డుకుని దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళితే...చెన్నై కేకే నగర్లోని మీనాక్షి కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విని కాలేజీ ముగియడంతో రోజులాగే ఇంటికి వెళ్లేందుకు గేట్ ముందు వేచి చూస్తోంది. అంతలో అటుగా వచ్చిన ఓ యువకుడు గేటు ముందు నిల్చుని ఉన్న ఆమెపై కత్తితో విచక్షణారహితం పొడిచాడు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు