పంచెకట్టులో అలయాన్ని సందర్శించిన రాహుల్ | Sakshi
Sakshi News home page

పంచెకట్టులో అలయాన్ని సందర్శించిన రాహుల్

Published Wed, Mar 21 2018 4:23 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ బుధవారం చిక్‌మగలూర్‌లోని శృంగేరి శారదాంబ దేవాలయాన్ని సందర్శించారు. సంప్రదాయ పంచెను ధరించి పార్టీ సీనియర్‌ నేతలతో కలిసి ఆలయాన్ని దర్శించిన రాహుల్‌ ప్రత్యేక పూజలు జరిపారు. శృంగేరీ మఠాధిపతి జగద్గురు శంకరాచార్యను రాహుల్‌ కలవనున్నారు. అక్కడి వేదపాఠశాలలోని విద్యార్ధులతో ఆయన కొద్దిసేపు ముచ్చటిస్తారు.

Advertisement
Advertisement