కథ సుఖాంతం : బాలుడి ఆచూకీ లభ్యం | Sakshi
Sakshi News home page

కథ సుఖాంతం : బాలుడి ఆచూకీ లభ్యం

Published Sun, Dec 30 2018 12:04 PM

రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. తిరుమలలో బాలుడి కిడ్నాప్‌ ఉదంతం సుఖాంతమైంది. శుక్రవారం ఉదయం కిడ్నాపైన వీరేష్‌ ఆచూకీ నాందేడ్‌లో లభ్యమైంది. పిల్లాడిని అపహరించి మహారాష్ట్రకు పరారైన నిందితున్ని స్థానిక ప్రజలు గుర్తించి ఆదివారం ఉదయం నాందేడ్‌లో పట్టుకున్నారు.