ముంబైలో జనావాసాల మధ్యలో కూలిన విమానం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చార్టెడ్‌ విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో అదుపు తప్పి ఘట్కోపర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు ప్రయాణీకులు, ఒక పైలట్‌, ఒక పాదాచారి ఉన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top