నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు గుండాగిరి | Sakshi
Sakshi News home page

నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు గుండాగిరి

Published Mon, Jun 18 2018 6:40 PM

ఆకలితో అలమటిస్తూ కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుండాయిజం ప్రదర్శించారు. అయ్యా అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. ఏం చేస్తారో చూస్తామంటూ సచివాలయం సాక్షిగా బెదిరింపులకు దిగారు.