సముద్ర తీరాన సరదా; భయానక అనుభవం

సముద్ర తీరాన సరదాగా గడుపుదామని వెళ్లిన ఓ బృందానికి భయానక అనుభవం ఎదురైంది. కారుతో చక్కర్లు కొడుతూ ఎంజాయ్‌ చేద్దామనుకున్న వారు ఊహించని ప్రమాదంలో చిక్కుకుపోయారు. చివరికి స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘాట్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top