ప్రయాణికురాలికి, డ్రైవర్‌కి మధ్య గొడవ..15 మంది మృతి | Bus plunges into Chinese river after fight between driver and passenger | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలికి, డ్రైవర్‌కి మధ్య గొడవ..15 మంది మృతి

Nov 3 2018 2:07 PM | Updated on Mar 21 2024 6:46 PM

డ్రైవింగ్‌ చేసేటప్పుడు డ్రైవర్లు చాలా జాగ్రత్తగా.. సహనంతో వ్యవహరించాలి. ప్రయాణికులు కూడా వారికి సహకరిస్తేనే క్షేమంగా గమ్యానికి చేరగలం. లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చైనాలో జరిగిన ఈ ప్రమాదం  చూస్తే అర్థం అవుతోంది. ప్రయాణికురాలికి, డ్రైవర్‌కి మధ్య జరిగిన గొడవ దాదాపు 15 మంది మృతికి కారణమయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా అధికారిక మీడియా విడుదల చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement