మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం | BJP-Sena Alliance Sails Through Maharashtra Polls | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి విజయం

Oct 25 2019 8:10 AM | Updated on Mar 21 2024 8:31 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి విజయం సాధించింది. అయితే, బీజేపీ నేతలు ఆశించినంత, ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చినంత స్థాయిలో మెజారిటీ రాలేదు. ముఖ్యంగా సొంతంగానే మెజారిటీ సాధిస్తామనుకున్న బీజేపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి 161 సీట్లు, కాంగ్రెస్‌ ఎన్సీపీ కూటమి 103 సీట్లు గెలుచుకున్నాయి. ఇతరులు 24 సీట్లలో విజయం సాధించారు. కాషాయ కూటమిలో బీజేపీ 105, శివసేన 56 స్థానాల్లో గెలుపు సాధించాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement