ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్‌ ఆహ్వానం | Maharashtra Governor Bhagat Singh Koshyari Invited BJP | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఏర్పాటుకు మహారాష్ట్ర గవర్నర్‌ ఆహ్వానం

Nov 9 2019 8:37 PM | Updated on Mar 22 2024 10:57 AM

 మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. నవంబర్‌ 11 తేదీలోపు (సోమవారం) అసెంబ్లీలో బలన్ని నిరూపించుకోవాలని కోరారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement