బీజేపీ, జనసేన కీలక భేటీ | BJP And Janasena Meeting Leaders Meeting In Vijayawada | Sakshi
Sakshi News home page

బీజేపీ, జనసేన కీలక భేటీ

Jan 16 2020 11:52 AM | Updated on Jan 16 2020 11:56 AM

బీజేపీ, జనసేన పార్టీ ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఇక నుంచి రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అంశంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారయణ, జీవీఎల్‌ నరసింహారావు, సునీల్‌ ధియోదర్‌, జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ హాజరయ్యారు. జనసేనతో భేటీకి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement