బీజేపీ, జనసేన కీలక భేటీ

బీజేపీ, జనసేన పార్టీ ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఇక నుంచి రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అంశంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారయణ, జీవీఎల్‌ నరసింహారావు, సునీల్‌ ధియోదర్‌, జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ హాజరయ్యారు. జనసేనతో భేటీకి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top