బీజేపీ, జనసేన కీలక భేటీ
బీజేపీ, జనసేన పార్టీ ముఖ్యనేతలు గురువారం విజయవాడలో సమావేశం అయ్యారు. ఇక నుంచి రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అంశంపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారయణ, జీవీఎల్ నరసింహారావు, సునీల్ ధియోదర్, జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. జనసేనతో భేటీకి ముందు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశం అయ్యారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు