బీజేపీ అభ్యర్థిపై తృణమూల్‌ కార్యకర్తల దాడి

లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లోనూ పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మాజీ ఐపీఎస్‌ అధికారి, పశ్చిమ బెంగాల్‌లోని ఘతాల్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి భారతి ఘోష్‌పై ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద దాడి జరిగింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top