బీజేపీ అభ్యర్థిపై తృణమూల్ కార్యకర్తల దాడి
లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్లోనూ పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి, పశ్చిమ బెంగాల్లోని ఘతాల్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి భారతి ఘోష్పై ఓ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు