టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటు..

పార్లమెంట్‌ నియోజకర్గానికి ఒక స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు తెలిపారు. చివరి రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి సెల్ఫ్‌ గోల్‌ చేసుకోవడం అలవాటుగా మారిందని విమర్శించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top