గ్రామ సెక్రటేరియేట్ విధానంలో పంచాయితీ రాజ్ ఉద్యోగులదే కీలకమని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చి రాజు అన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం లో తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే గ్రామ సెక్రటేరియేట్ విదానంలో తమదే ముఖ్య పాత్రని అన్నారు.
‘గ్రామ సెక్రటేరియేట్ విదానంలో మాదే ముఖ్య పాత్ర’
Published Sun, Jun 2 2019 4:46 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement