చెప్పినవన్నీ కచ్చితంగా అమలు చేస్తున్నాం
వృద్ధాప్య పెన్షన్ను టీడీపీ నేతలు వక్రీకరిస్తున్నారని పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం జరిగిన చర్చలో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వృద్ధాప్య పెన్షన్ను ఒకేసారి రూ.3 వేలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పుడు చెప్పలేదన్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు