హోదా పై కేసులు ఎత్తివేత | AP Govt To Withdraw Cases On Special Status Movement | Sakshi
Sakshi News home page

హోదా పై కేసులు ఎత్తివేత

Sep 14 2019 8:09 AM | Updated on Mar 21 2024 8:31 PM

రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించిన వారిపై నమోదైన అన్ని కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్‌.ఎం. కిశోర్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆందోళన చేసిన వేలాది మందిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement