గవర్నర్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు | AP BJP Leaders Meets Governor Narasimhan over Chandrababu Comments | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు

May 23 2018 1:46 PM | Updated on Mar 20 2024 3:45 PM

చట్టం తమ చేతుల్లో ఉందనే వైఖరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. అలిపిరి దాడి ఘటన చంద్రబాబు కుట్రేనని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. దాడులకు పాల్పడితే చంద్రబాబుకే నష్టమన్నారు. తమ డిమాండ్లపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement