మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం
సార్వత్రిక ఎన్నికల ప్రజాతీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెల్లడి కావడానికి మరి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో క్షణక్షణానికి ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు