ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ ప్రారంభం | Andhra Pradesh Assembly Session Begins | Sakshi
Sakshi News home page

Nov 10 2017 10:52 AM | Updated on Mar 21 2024 5:16 PM

ప్రతిపక్షం లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మొత్తం 10 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. 11, 12, 16, 17, 18, 19 తేదీల్లో సభకు సెలవు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement