'వైఎస్ఆర్ ఆశయాలకు చంద్రబాబు సర్కార్ తూట్లు'

జిల్లాలో కరువు నివారణకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో శ్రమించారని, ఆయన హయాంలో అనంతపురం జిల్లాకు ఎంతో మేలు జరిగిందని వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనులను యుద్ధ ప్రాతిపదికన వైఎస్ఆర్ పూర్తి చేయగా, చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని ఆయన మండిపడ్డారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top