టీడీపీ హయాంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింపోయింది | Anam Ramnarayana Reddy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీ హయాంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింపోయింది

Apr 20 2019 4:10 PM | Updated on Apr 20 2019 5:22 PM

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. కనీసం జీతభత్యాకు కూడా వేస్ అండ్ మీన్స్ కింద అప్పు తీసుకొచ్చి చెల్లించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రపంచంలో తానే గొప్ప ఆర్థికవేత్తగా చెప్పుకునే చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని నిప్పులు చెరిగారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement