రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు | Actor Ali Attend YS Jagan Oath Ceremony In Vijayawada | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు

May 30 2019 11:57 AM | Updated on Mar 21 2024 8:18 PM

అపార నమ్మకంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గెలిపించారని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత అలీ అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడం మామూలు విషయ కాదని, మిరాకిల్‌ అని వర్ణించారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement