ఒంటిమిట్ట చెరువులో మృతదేహాల కలకలం.. | 7 dead bodies collected from vontimitta lake | Sakshi
Sakshi News home page

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాల కలకలం..

Feb 18 2018 2:41 PM | Updated on Mar 22 2024 10:48 AM

వైఎస్‌ఆర్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఒంటిమిట్ట సమీపంలో కడప-తిరుపతి హైవే రోడ్డు పక్కన చెరువులో ఆదివారం 7మృతదేహాలు కలకలం సృష్టించాయి. చెరువు వైపు వెళ్తున్న స్థానికులు చెరువులో మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మృతదేహాలను వెలికి తీయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మృతులు ఎర్రచందనం కూలీలుగా అనుమానిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement