ఎన్టీఆర్‌ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి | Woman Selfie Video In Ntr District | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ జిల్లా: టీడీపీ కార్యకర్త వేధింపులు.. మహిళ బలి

May 12 2025 9:38 PM | Updated on May 12 2025 9:38 PM

టీడీపీ కార్యకర్త వేధింపులకు ఓ మహిళ బలైన ఘటన చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామంలో జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న అబ్బూరి మాధురిని టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజ నోటికొచ్చినట్లు తీవ్ర దుర్భాషలాడారు.

Advertisement
 
Advertisement
Advertisement