విశాఖ: టీచర్ దెబ్బలకు ఆరేళ్ల బాలుడి మృతి | Six Years Old Kid Beatent To Death By Teacher In Visakha | Sakshi
Sakshi News home page

విశాఖ: టీచర్ దెబ్బలకు ఆరేళ్ల బాలుడి మృతి

Aug 20 2026 6:38 PM | Updated on Aug 20 2026 6:38 PM

విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రణయ తేజ అనే చిన్నారిని స్కూల్ టీచర్ చితకబాదింది. దెబ్బలు తాళలేక ప్రణయ తేజ మృతి చెందాడు. కేజీహెచ్‌ వద్ద ఆ బాలుడి బంధువులు ఆందోళనకు దిగారు. వారితో పోలీసులు మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. విశాఖ వన్ టౌన్ పీఎస్‍లో కేసు నమోదు చేశారు. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement