ప్రమాదంలో పర్యాటకం | Tourist boat catches fire in Godavari- Sakshi Groud Report | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో పర్యాటకం

May 13 2018 12:34 PM | Updated on Mar 20 2024 5:04 PM

పాపికొండల విహారానికి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు రాయల్‌ గోదావరి బోటు బయలుదేరింది. ఇందులో 90 మంది పెద్దలు కాగా.. 30 మంది పిల్లలున్నారు. వీరంతా బోటు ఎక్కాక గోదావరిలో 2 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేశాక పూడిపల్లి, వీరవరం లంక గ్రామాల మధ్యకు చేరేసరికి బోటులో మంటలు వ్యాపించాయి. కిచెన్‌ నుంచి మంటలు రావడం గమనించిన సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement