కాపుల సంక్షేమమే మన ప్రభుత్వ ధ్యేయం | YSR Kapu Nestham In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కాపుల సంక్షేమమే మన ప్రభుత్వ ధ్యేయం

Sep 16 2023 6:15 PM | Updated on Mar 22 2024 11:15 AM

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు ₹2,029 కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మలకు అందించాం. వైయస్‌ఆర్‌ చేయూత, ఈబీసీ నేస్తం తరహాలోనే నా కాపు అక్కచెల్లెమ్మలకు కూడా మద్దతు ఇవ్వాలని మేనిఫెస్టోలో చెప్పకపోయినా.. వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించడం జరిగింది.

ఇది రాష్ట్ర చరిత్రలో ఏ ఇతర ప్రభుత్వం, గతంలో ఎప్పుడూ అమలు చేయని కార్యక్రమమని చెప్పడానికి గర్వపడుతున్నాను -సీఎం శ్రీ వైయస్ జగన్.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement